ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
Updated on: 2024-03-06 07:43:00

జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి(60)మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు.