ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
చిల్పూర్ మండలం గార్లగడ్డ తండాశివారు మల్లన్నగండి రిజర్వాయర్ లో బిటెక్ విద్యార్థి మృతి
Updated on: 2023-05-27 20:05:00
జనగామ ఈతకోసం రిజర్వాయర్ లోకి దిగిన బీటెక్ విద్యార్థి శేఖర్ నీటమునిగి మృతి మృతుడు స్వస్థలం దేవరుప్పుల మండలం దర్మగడ్డతండా వరంగల్ కిట్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళి మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు