ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Updated on: 2024-02-19 16:54:00

ఇమాంపేట గురుకుల విద్యార్థినిలు వైష్ణవి, అస్మితల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ అన్నారుసోమవారం ఇమాంపేటలో మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.