ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Updated on: 2024-02-19 16:54:00

ఇమాంపేట గురుకుల విద్యార్థినిలు వైష్ణవి, అస్మితల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ అన్నారుసోమవారం ఇమాంపేటలో మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.