ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Updated on: 2024-02-19 16:54:00
ఇమాంపేట గురుకుల విద్యార్థినిలు వైష్ణవి, అస్మితల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ అన్నారుసోమవారం ఇమాంపేటలో మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.