ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Updated on: 2024-02-19 16:54:00
ఇమాంపేట గురుకుల విద్యార్థినిలు వైష్ణవి, అస్మితల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ అన్నారుసోమవారం ఇమాంపేటలో మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.