ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
App జిల్లాకు రానున్న గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్
Updated on: 2024-02-18 21:31:00

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు యాదాద్రి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విఠలాచార్య ప్రారంభిస్తున్న గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్ళనున్నారు.