ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
App జిల్లాకు రానున్న గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్
Updated on: 2024-02-18 21:31:00

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు యాదాద్రి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విఠలాచార్య ప్రారంభిస్తున్న గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్ళనున్నారు.