ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
భువనగిరి: జెండా ఊపి అయోధ్య రైలును ప్రారంభించిన బిజెపి నాయకులు
Updated on: 2024-02-18 18:59:00

భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా అయోధ్యకు బయలుదేరిన ఆస్తా స్పెషల్ రైలుకు భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు అయోధ్య రాములవారి ఆలయానికి బయలుదేరారు. సుమారు 1300 మంది బిజెపి కార్యకర్తలు అయోధ్యకు బయలుదేరారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. జెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పట్టణ అధ్యక్షులు ఉమాశంకర్ పాల్గొన్నారు