ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
భువనగిరి: జెండా ఊపి అయోధ్య రైలును ప్రారంభించిన బిజెపి నాయకులు
Updated on: 2024-02-18 18:59:00

భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా అయోధ్యకు బయలుదేరిన ఆస్తా స్పెషల్ రైలుకు భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు అయోధ్య రాములవారి ఆలయానికి బయలుదేరారు. సుమారు 1300 మంది బిజెపి కార్యకర్తలు అయోధ్యకు బయలుదేరారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. జెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పట్టణ అధ్యక్షులు ఉమాశంకర్ పాల్గొన్నారు