ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
భువనగిరి: విజయ సంకల్పయాత్ర సభాస్థలిని పరిశీలించిన బిజెపి
Updated on: 2024-02-18 18:56:00

భువనగిరిలో ఈనెల 20 న నిర్వహించబోయే బిజెపి విజయసంకల్ప యాత్ర భారీ బహిరంగ సభాస్థలిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పరిశీలించారు. సభకు సుమారుగా 10 వేలు మంది రానున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 నుండి 6 వరకు సభ ఉంటుందని ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ రానున్నట్లు తెలిపారు.