ముఖ్య సమాచారం
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
భువనగిరి: విజయ సంకల్పయాత్ర సభాస్థలిని పరిశీలించిన బిజెపి
Updated on: 2024-02-18 18:56:00
భువనగిరిలో ఈనెల 20 న నిర్వహించబోయే బిజెపి విజయసంకల్ప యాత్ర భారీ బహిరంగ సభాస్థలిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పరిశీలించారు. సభకు సుమారుగా 10 వేలు మంది రానున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 నుండి 6 వరకు సభ ఉంటుందని ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ రానున్నట్లు తెలిపారు.