ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జిల్లా కలెక్టర్ ను కలిసిన బదిలీపై వచ్చిన నూతన అధికారులు
Updated on: 2024-02-16 22:54:00
ఎన్నికల బదిలీ లో భాగంగా జిల్లాకు కేటాయించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదగాపూర్వకంగా కలిశారు. జెడ్పి సిఈఓ అప్పారావు, డిఆర్డిఓ పిడి మధుసుదన రాజు, ఇన్చార్జి సిపిఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో శిరీష కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా కృషి చేయాలని సూచించారు.