ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
జిల్లా కలెక్టర్ ను కలిసిన బదిలీపై వచ్చిన నూతన అధికారులు
Updated on: 2024-02-16 22:54:00
ఎన్నికల బదిలీ లో భాగంగా జిల్లాకు కేటాయించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదగాపూర్వకంగా కలిశారు. జెడ్పి సిఈఓ అప్పారావు, డిఆర్డిఓ పిడి మధుసుదన రాజు, ఇన్చార్జి సిపిఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో శిరీష కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా కృషి చేయాలని సూచించారు.