ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కడప రైల్వే స్టేషన్లో బంగారం స్వాధీనం
Updated on: 2024-02-10 09:24:00
కడప రైల్వే స్టేషన్లో భారీగా బంగారం స్వాధీనం కడప రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రైల్వే సీఐ నాగార్జున తనిఖీలు నిర్వహించగా కన్యాకుమారి నుంచి పుణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 2.4 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీరి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.