ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కడప రైల్వే స్టేషన్లో బంగారం స్వాధీనం
Updated on: 2024-02-10 09:24:00
కడప రైల్వే స్టేషన్లో భారీగా బంగారం స్వాధీనం కడప రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రైల్వే సీఐ నాగార్జున తనిఖీలు నిర్వహించగా కన్యాకుమారి నుంచి పుణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 2.4 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీరి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.