ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
మేడారం జంపన్న వాగులో మునిగి ఒకరు మృతి
Updated on: 2024-02-08 11:56:00

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో గల్లంతైన భక్తుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ (23) జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైయ్యాడు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికితీశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని జంపన్న వాగులో ఈతకు వెళ్లిన స్వాగత్. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపి నీటిలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.