ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మేడారం జంపన్న వాగులో మునిగి ఒకరు మృతి
Updated on: 2024-02-08 11:56:00

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో గల్లంతైన భక్తుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ (23) జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైయ్యాడు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికితీశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని జంపన్న వాగులో ఈతకు వెళ్లిన స్వాగత్. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపి నీటిలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.