ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మేడారం జంపన్న వాగులో మునిగి ఒకరు మృతి
Updated on: 2024-02-08 11:56:00

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో గల్లంతైన భక్తుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ (23) జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైయ్యాడు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికితీశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని జంపన్న వాగులో ఈతకు వెళ్లిన స్వాగత్. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపి నీటిలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.