ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
Updated on: 2024-02-07 17:27:00

వరంగల్, హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు వాహనాల్లో రెండు టీంలు నర్సంపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు పరకాలలోని గురుకులంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురుకులాల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, అధికారులు సిబ్బంది అటెండెన్స్, హాస్టల్ లో పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహార మెనూకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతులు కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో గురుకులాల పనితీరుపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక అందించనున్నారు.