ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
Updated on: 2024-02-07 17:27:00

వరంగల్, హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు వాహనాల్లో రెండు టీంలు నర్సంపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు పరకాలలోని గురుకులంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురుకులాల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, అధికారులు సిబ్బంది అటెండెన్స్, హాస్టల్ లో పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహార మెనూకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతులు కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో గురుకులాల పనితీరుపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక అందించనున్నారు.