ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఘనంగా ముగిసిన రాయచోటి నియోజకవర్గ గుది మారుతి క్రికెట్ టోర్నమెంటు
Updated on: 2024-01-21 17:32:00
రాయచోటి నియోజకవర్గ గుది మారుతి క్రికెట్ టోర్నమెంటు సంక్రాంతి పండగ కార్యక్రమంలో భాగంగా గుదె మారుతి పౌండేషన్ చేర్మేన్ శ్రీ గుది మారుతి గారి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ఆన్ని మండలాలోని జట్టులు క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి, దాదాపు 52 జట్లు పాల్గొన్నాయి, ఈ క్రికెట్ పోటీలలో ఫైనల్ లో ఆగ్రి ఆర్మి వాసేస్ సద్దామ్ 11 తలపడగా సర్దార్ 11 ఫైనల్ లో ఘన విజయం సాధించి గుది మారుతి పౌంఢేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా * గుదె నాగార్జున, జ్ఞానేంద్ర రెడ్డి, గజ నాయుడు * గారి చేతులమీదుగా విజేతగా నిలిచిన సుద్దాల 11 టీం కు 50,016 వేల రూపాయలు మరియు గుది మారుతి పౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ కప్పును అందజేశారు,అలాగే రన్నరఫ్ గా నిలిచిన ఆగ్రీ ఆర్మీ టిం కు 25,116 వేల రూపాయలు మరియు కప్పును బహుమతిని అందజేశారు , ఫైనల్ మ్యాచ్ మరియు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆటగాడు * పఠాన్ పూమేజ్ ఖాన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాన్ అఫ్ ది సీరియస్* గా ఎన్నిక చేసి ట్రోఫీ బహుమతిని అందజేశారు. గుది మారుతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ పుచ్చలపల్లి పణి కుమార్ గార్లను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు రాము ,ఆనిల్ , వెంకట్రామ ప్రసాద్, డేరంగుల ఆనిల్ , శ్రీను, నవీన్ పాల్గొన్నారు.