ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అమెరికాలో టోర్నడో విధ్వంసం: పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధింపు: ముగ్గురు దుర్మరణం
Updated on: 2024-01-16 08:32:00
అమెరికాలో శక్తిమంతమైన టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏర్పడిన ఈ టోర్నడోల వల్ల పలు రాష్ట్రాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 23 మంది గాయపడ్డారు.