ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అమెరికాలో టోర్నడో విధ్వంసం: పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధింపు: ముగ్గురు దుర్మరణం
Updated on: 2024-01-16 08:32:00
అమెరికాలో శక్తిమంతమైన టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏర్పడిన ఈ టోర్నడోల వల్ల పలు రాష్ట్రాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 23 మంది గాయపడ్డారు.