ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ప.గో. జిల్లాలో 5 చెకోపోస్టులు,24 గంటలు చర్యలు
Updated on: 2024-01-13 09:56:00
పశ్చిమగోదావరి జిల్లా:రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమగ్ర అంతర్ జిల్లాల చెకోపోస్టులను 2 రోజుల్లో ఏర్పాటుచేసి,24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.జిల్లా ఎస్పీ,మండల అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు.జిల్లాలో ప్రస్తుతం 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలన్నారు.చించినాడ,లోసరి,సిద్ధాంతం, దుంపగడప,పెద్ద తాడేపల్లిలో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేయాలన్నారు.