ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ప్రభుత్వ భూమిలో గుడిసెలు తొలగింపు
Updated on: 2023-05-21 05:58:00

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి గుడిసెలు తొలగించారు. గుడిసె వాసులు అధికారులకు మధ్య వాగ్వివాదం తోపులాట తోపులాట చోటుచేసుకుంది. గుడిసెలు తొలగిస్తుండగా జేసీబీ నీ గుడిసె వాసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది.