ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ప్రభుత్వ భూమిలో గుడిసెలు తొలగింపు
Updated on: 2023-05-21 05:58:00

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి గుడిసెలు తొలగించారు. గుడిసె వాసులు అధికారులకు మధ్య వాగ్వివాదం తోపులాట తోపులాట చోటుచేసుకుంది. గుడిసెలు తొలగిస్తుండగా జేసీబీ నీ గుడిసె వాసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది.