ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ప్రభుత్వ భూమిలో గుడిసెలు తొలగింపు
Updated on: 2023-05-21 05:58:00
మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి గుడిసెలు తొలగించారు. గుడిసె వాసులు అధికారులకు మధ్య వాగ్వివాదం తోపులాట తోపులాట చోటుచేసుకుంది. గుడిసెలు తొలగిస్తుండగా జేసీబీ నీ గుడిసె వాసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది.