ముఖ్య సమాచారం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
దుర్గాదేవి ఆలయంలో చోరీ
Updated on: 2023-05-18 09:26:00

దుర్గమ్మకు మొక్కి మెడలో ఆభరణాలు నొక్కేసిన దుండగులు జనగామ జిల్లాలో దొంగలు బరితెగించారు. బతుకమ్మకుంట ప్రాంతంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరి పాల్పడ్డారు. అమ్మవారి మొక్కి తరువాత మెడలోని ఆభరణాలు, ఆలయ హుండీలోని కానుకలు అపహరించారు. చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరికి సంబందించిన కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.