ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
దుర్గాదేవి ఆలయంలో చోరీ
Updated on: 2023-05-18 09:26:00
దుర్గమ్మకు మొక్కి మెడలో ఆభరణాలు నొక్కేసిన దుండగులు జనగామ జిల్లాలో దొంగలు బరితెగించారు. బతుకమ్మకుంట ప్రాంతంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరి పాల్పడ్డారు. అమ్మవారి మొక్కి తరువాత మెడలోని ఆభరణాలు, ఆలయ హుండీలోని కానుకలు అపహరించారు. చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరికి సంబందించిన కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.