ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపిన అన్నదాత
Updated on: 2023-05-17 10:22:00

మహబూబాబాద్ జిల్లా: ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై అబ్బాయిపాలెం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ముల్లకంచే వేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్లు ఒక బస్తకు 10 కేజీల ధాన్యం కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు ధాన్యం తరలింపుకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.