ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపిన అన్నదాత
Updated on: 2023-05-17 10:22:00

మహబూబాబాద్ జిల్లా: ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై అబ్బాయిపాలెం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ముల్లకంచే వేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్లు ఒక బస్తకు 10 కేజీల ధాన్యం కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు ధాన్యం తరలింపుకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.