ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపిన అన్నదాత
Updated on: 2023-05-17 10:22:00
మహబూబాబాద్ జిల్లా: ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై అబ్బాయిపాలెం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ముల్లకంచే వేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్లు ఒక బస్తకు 10 కేజీల ధాన్యం కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు ధాన్యం తరలింపుకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.