ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపిన అన్నదాత
Updated on: 2023-05-17 10:22:00
మహబూబాబాద్ జిల్లా: ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై అబ్బాయిపాలెం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ముల్లకంచే వేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్లు ఒక బస్తకు 10 కేజీల ధాన్యం కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు ధాన్యం తరలింపుకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.