ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
స్వచ్ఛత
Updated on: 2023-05-17 09:25:00

పల్లెల్లో పరిశుద్ధ నిర్వహణ లోపంతో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి కనుక జిల్లాలోని 647 గ్రామపంచాయతీలలో పారిశుద్ద కార్యక్రమాలు నిర్వహించాలని పాలనాధికారి శరత్ సూచించారు. పిచ్చిమొక్కలను తొలగించి గుంతలు పూడ్చివేయడం. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడడం. నీటి ట్యాంకులను శుభ్రపరచడం. ఇంకుడు గుంతలు నిర్మించడం. పాడుబడిన బావులను పూడ్చడం.