ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-24 11:13:00
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చింతల మానేపల్లి అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఇద్దరిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రమాదంలో గాయపడ్డ వారు ఉపాధ్యాయులుగా స్థానికులు పేర్కొంటున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు