ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-24 11:13:00
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చింతల మానేపల్లి అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఇద్దరిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రమాదంలో గాయపడ్డ వారు ఉపాధ్యాయులుగా స్థానికులు పేర్కొంటున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు