ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-24 11:13:00
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చింతల మానేపల్లి అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఇద్దరిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రమాదంలో గాయపడ్డ వారు ఉపాధ్యాయులుగా స్థానికులు పేర్కొంటున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు