ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఆస్తి కోసమే హత్య
Updated on: 2023-11-22 10:24:00
ఆస్తిలో వాట అడిగినందుకే వరస కు అన్న అయిన తొడసం బండు ను తమ్ముడు రాజు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 14న బేల మండలంలోని కరోని (బి) గ్రామా బ్రిడ్జి వద్ద తొడసం బండు ను గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా ఆస్తిలో వాటా కోసమే తొడసం బండున ు వరుసకు తమ్ముడైన రాజు హత్య చేసినట్లు బేలా సిఐ కోల నరేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.