ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆస్తి కోసమే హత్య
Updated on: 2023-11-22 10:24:00
ఆస్తిలో వాట అడిగినందుకే వరస కు అన్న అయిన తొడసం బండు ను తమ్ముడు రాజు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 14న బేల మండలంలోని కరోని (బి) గ్రామా బ్రిడ్జి వద్ద తొడసం బండు ను గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా ఆస్తిలో వాటా కోసమే తొడసం బండున ు వరుసకు తమ్ముడైన రాజు హత్య చేసినట్లు బేలా సిఐ కోల నరేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.