ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఆస్తి కోసమే హత్య
Updated on: 2023-11-22 10:24:00
ఆస్తిలో వాట అడిగినందుకే వరస కు అన్న అయిన తొడసం బండు ను తమ్ముడు రాజు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 14న బేల మండలంలోని కరోని (బి) గ్రామా బ్రిడ్జి వద్ద తొడసం బండు ను గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా ఆస్తిలో వాటా కోసమే తొడసం బండున ు వరుసకు తమ్ముడైన రాజు హత్య చేసినట్లు బేలా సిఐ కోల నరేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.