ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
2 రోజుల పాటు రైల్వే గేటు మూసివేత
Updated on: 2023-11-21 10:16:00
ఆదిలాబాద్ లోని ఆర్టీవో కార్యాలయం వద్ద గల రైల్వే గేటు ను 2 రోజుల పాటు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఎల్.సి గెట్ నెంబర్ 29 ని ఈనెల 21, 22వ తేదీల్లో మూసి వేసి, పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గమైన తాంసి బస్టాండ్ రైల్వే గేట్ వద్ద నుండి రాకపోకలు సాగించాలని కోరారు.