ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
2 రోజుల పాటు రైల్వే గేటు మూసివేత
Updated on: 2023-11-21 10:16:00
ఆదిలాబాద్ లోని ఆర్టీవో కార్యాలయం వద్ద గల రైల్వే గేటు ను 2 రోజుల పాటు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఎల్.సి గెట్ నెంబర్ 29 ని ఈనెల 21, 22వ తేదీల్లో మూసి వేసి, పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గమైన తాంసి బస్టాండ్ రైల్వే గేట్ వద్ద నుండి రాకపోకలు సాగించాలని కోరారు.