ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
Updated on: 2023-11-21 00:11:00

ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని చిన్నర్లి గ్రామానికి చెందిన అల్లూరి గణేష్ రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ నుండి తమ గ్రామానికి వెళ్తున్న క్రమంలో సోమవారం రాత్రి చాంద (టి) గ్రామ సమీపంలో ఆటో ఢీకొంది. గణేష్ రెడ్డి తలకు తీవ్ర గాయలై రక్తస్రావంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.