ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
జిల్లాకు నూతన ఎన్నికల సాధారణ పరిశీలకుని రాక
Updated on: 2023-11-19 17:51:00

ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు గణేష్ బాపురావ్ పాటిల్ సెలవు పై వెళుతున్నారు. ఆయన స్థానంలో నితిన్ కే పాటిల్ ను ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ లోని పెన్ గంగా గెస్ట్ హౌస్ లో నూతన సాధారణ పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.