ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
జిల్లాకు నూతన ఎన్నికల సాధారణ పరిశీలకుని రాక
Updated on: 2023-11-19 17:51:00

ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు గణేష్ బాపురావ్ పాటిల్ సెలవు పై వెళుతున్నారు. ఆయన స్థానంలో నితిన్ కే పాటిల్ ను ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ లోని పెన్ గంగా గెస్ట్ హౌస్ లో నూతన సాధారణ పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.