ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
టీవీలకు అతుక్కుపోయిన క్రికెట్ అభిమానులు
Updated on: 2023-11-19 15:04:00

వరల్డ్ కప్ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను ప్రజలు, క్రీడాభిమానులు ఆదివారం టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠ భరితంగా తిలకిస్తున్నారు. దుకాణాల్లో, హోటళ్లలో, ఇళ్లల్లో ఎక్కడ చూసినా క్రీడాభిమానులే కాకుండా సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దింతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.