ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
టీవీలకు అతుక్కుపోయిన క్రికెట్ అభిమానులు
Updated on: 2023-11-19 15:04:00
వరల్డ్ కప్ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను ప్రజలు, క్రీడాభిమానులు ఆదివారం టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠ భరితంగా తిలకిస్తున్నారు. దుకాణాల్లో, హోటళ్లలో, ఇళ్లల్లో ఎక్కడ చూసినా క్రీడాభిమానులే కాకుండా సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దింతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.