ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
టీవీలకు అతుక్కుపోయిన క్రికెట్ అభిమానులు
Updated on: 2023-11-19 15:04:00
వరల్డ్ కప్ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను ప్రజలు, క్రీడాభిమానులు ఆదివారం టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠ భరితంగా తిలకిస్తున్నారు. దుకాణాల్లో, హోటళ్లలో, ఇళ్లల్లో ఎక్కడ చూసినా క్రీడాభిమానులే కాకుండా సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దింతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.