ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
టీవీలకు అతుక్కుపోయిన క్రికెట్ అభిమానులు
Updated on: 2023-11-19 15:04:00

వరల్డ్ కప్ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను ప్రజలు, క్రీడాభిమానులు ఆదివారం టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠ భరితంగా తిలకిస్తున్నారు. దుకాణాల్లో, హోటళ్లలో, ఇళ్లల్లో ఎక్కడ చూసినా క్రీడాభిమానులే కాకుండా సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దింతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.