ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సంస్కృత భాషకు పట్టం
Updated on: 2023-05-15 09:42:00

తెలంగాణాలోని మెదక్ జిల్లాలో కొల్చారం అనే గ్రామం ఉంది.ఇక్కడ ఒకప్పుడు కొలచాల మల్లినాథ సూరి అనే పండితుడు ఉండేవాడు. అతని పేరు మీదుగా "కొలచాల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం" ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనపై తెలంగాణ సంస్కృత పండిత పరిషత్ ప్రతినిధులు అధ్యక్షులు డా. రావుల అజంత కృష్ణ గారు హర్షం వ్యక్తం చేసారు.