ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సంస్కృత భాషకు పట్టం
Updated on: 2023-05-15 09:42:00
తెలంగాణాలోని మెదక్ జిల్లాలో కొల్చారం అనే గ్రామం ఉంది.ఇక్కడ ఒకప్పుడు కొలచాల మల్లినాథ సూరి అనే పండితుడు ఉండేవాడు. అతని పేరు మీదుగా "కొలచాల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం" ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనపై తెలంగాణ సంస్కృత పండిత పరిషత్ ప్రతినిధులు అధ్యక్షులు డా. రావుల అజంత కృష్ణ గారు హర్షం వ్యక్తం చేసారు.