ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
సంస్కృత భాషకు పట్టం
Updated on: 2023-05-15 09:42:00
తెలంగాణాలోని మెదక్ జిల్లాలో కొల్చారం అనే గ్రామం ఉంది.ఇక్కడ ఒకప్పుడు కొలచాల మల్లినాథ సూరి అనే పండితుడు ఉండేవాడు. అతని పేరు మీదుగా "కొలచాల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం" ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనపై తెలంగాణ సంస్కృత పండిత పరిషత్ ప్రతినిధులు అధ్యక్షులు డా. రావుల అజంత కృష్ణ గారు హర్షం వ్యక్తం చేసారు.