ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఆర్జీ 1 లో పర్యటించిన సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి
Updated on: 2023-05-12 10:13:00

రామగుండం 1 ఏరియాలో సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి హనుమంతరావు గురువారం మేడిపల్లి ఒపెన్ కాస్ట్ లో బేస్ వర్క్ షాప్, సర్ఫేస్, క్యాంటీన్ బంకర్ ఏరియాలో పరిశీలించి అక్కడున్న ఓల్డ్ కేబుల్స్, స్క్రాప్ ను తొందరగా తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మేనేజర్ మల్లికార్జున్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్, జే ఉమేష్, చంద శ్రీనివాస్ పాల్గోన్నారు.