ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సీఎస్ విజయానంద్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు
Updated on: 2025-11-22 15:18:00
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఆ తర్వాత జలవనరుల శాఖ, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కు సీఎస్ అవకాశం కల్పించనుంది. 2026 మే నెలాఖరు వరకూ సాయిప్రసాద్ కు సర్వీసు ఉంది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీఎస్ గా ఆయన్ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.