ముఖ్య సమాచారం
-
సచివాలయాలకు పర్యవేక్షకులొస్తున్నారు!
-
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం
-
డిసెంబర్ లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం
-
డ్వాక్రా మహిళలకు శుభవార్త
-
పేదల కష్టం తెలిసిన గొప్ప నేత సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష*
-
ఒకే కుటుంబంలో 18 మంది మృతి
-
క్షమించండి..మా సేవలు శాశ్వతంగానిలిపివేశాం: ఐబొమ్మ
-
సి ఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
-
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మీదుగా రైలు
Updated on: 2025-10-08 17:03:00
రైలు వెయ్యాలని జులైలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో దీని ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతివ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణమధ్య రైల్వే లేఖ రూ.2,520 కోట్లతో కల్వకుర్తి నుంచి కొండారెడ్డిపల్లి మీదుగా ఏపీలోని మాచర్ల వరకు రైలు తెలుగు రాష్ట్రాల మధ్య నూతన మార్గంలో రైల్వే అనుసంధానత కోసం ప్రతిపాదిత కల్వకుర్తి - మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించి వేగవంతం చేయడానికి చర్యలు తొలుత ఈ ప్రాజెక్టు దూరం 100 కి.మీ. అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు కాగా.. తాజా ఎలైన్ మెంట్తో దూరం 126 కి. మీ. కి, అంచనా రూ.2,520 కోట్లకు పెరిగిన వ్యయం