ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఘనంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు
Updated on: 2025-09-05 15:18:00
VZM : విజయనగరం, స్థానిక అయ్యన్నపేట జంక్షన్ లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు త్యాడ వేణుగోపాలం చేతుల మీదుగా విశ్రాంత ఉపాధ్యాయులు రొంగలి రామునాయుడు మాస్టర్ కు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో టీచర్స్ శ్రావణి, శిరీష, సంఘ సభ్యులు కీర్తన, నరేష్ తదితరులు పాల్గొన్నారు.